మత్తయి 14:18
అందు కాయన వాటిని నాయొద్దకు తెండని చెప్పి
మత్తయి 14:18
అందు కాయన వాటిని నాయొద్దకు తెండని చెప్పి
అప్పుడాయననేలమీద కూర్చుండుడని జనులకాజ్ఞాపించి ఆ యేడు రొట్టెలు పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి, విరిచి, వడ్డించుటకై తన శిష్యులకిచ్చెను, వారు జనసమూహమునకు వడ్డించిరి
యేసు జనులను కూర్చుండబెట్టుడని చెప్పెను. ఆ చోట చాల పచ్చికయుండెను గనుక లెక్కకు ఇంచుమించు అయిదువేలమంది పురుషులు కూర్చుండిరి.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.