అపొస్తలుల కార్యములు 14:24
తరువాత పిసిదియ దేశమంతట సంచరించి పంఫూలియకువచ్చిరి.
అపొస్తలుల కార్యములు 14:24
తరువాత పిసిదియ దేశమంతట సంచరించి పంఫూలియకువచ్చిరి.
తరువాత పౌలును అతనితోకూడ ఉన్నవారును ఓడ యెక్కి పాఫునుండి బయలుదేరి పంఫూలియాలోనున్న పెర్గేకు వచ్చిరి. అచ్చట యోహాను వారిని విడిచిపెట్టి యెరూషలేమునకు తిరిగి వెళ్లెను.
అయితే పౌలు, పంఫూలియలో పనికొరకు తమతోకూడ రాక తమ్మును విడిచిన వానిని వెంటబెట్టుకొని పోవుట యుక్తము కాదని తలంచెను.
Memorize verses with spaced repetition. Free, no ads, 15+ languages.